మాల్దీవుల్లో ఘోర అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో… 11మంది ప్రాణాలు కోల్పోగా… వారిలో 9మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం. మాల్దీవుల రాజధాని మాలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటలప్పుడు...
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. తెలుగు అమ్మాయి అంటూ చెప్పాడు. దాంతో త్వరలోనే శౌర్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు నాగ...
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను కుమ్మేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా వీర బాదుడు బాదారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. జోస్ బట్లర్ 80 పరుగులు చేయగా...
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. భవిష్యత్తులో ఎలా...
తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారంటూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా గవర్నర్ తమిళి సై సైతం అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పై ఆల్రెడీ ఒక ప్రాసెస్ కొనసాగుతుందని, ఎందుకు బోర్డ్ తీసుకు రావాల్సి వచ్చిం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్ పేర్కొనడం గమనార్హం. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ క...
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ను.. ఈ నెల 13 నుంచి మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా బ్యాంకాక్ అడవుల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కించబోతున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత.. వచ్...
విజువల్ వండర్ రాబోతున్న అవతార్ సీక్వెల్స్ పై.. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అలాంటి సినిమాపై మరిచిపోండంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. మరి ఆయన ఎందుకలా అన్నాడనే విషయాన్ని ఓ సారి చూస్తే.. దాదాపు 13 ఏళ్ల తర్వాత అవతార్ పార్ట్ 2 రాబోతుంది.. డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతోంది. అయితే అవతార్ ప్రభంజనం సృష్టించడంతో.. అప్పుడే నాలుగు సిక్వెల్స్...
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. విమానం విక్టోరియా సర్సులో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. వె...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ అయిపోయింది.. కానీ కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాలు రిలీజై నెలలు గడుస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఎన్టీఆర్30 అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా అప్టేట్ ఏమి లేవు. కొరటాల కూడా ఎక్కడా కనిపించల...
ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మేడ్చల్(medchal) జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జవహార్నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులకు బయపడేది లేద...
సమంత(Samantha) మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత వ్యాధిపై సోషల్ మీడియాలో ఆమె పై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అలవాట్ల వల్ల సామ్ మయోసైటిస్ బారిన పడిందని చర్చించుకుంటున్నారు జనాలు. అలాగే నాగ చైతన్య-సమంత కలిశారనే ప్రచారం జరుగుతునే ఉంది. అయితే అభిమానులతో పాటు చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు.. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తంగా ఇప్పటి ...
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ని చంపేందుకు ప్రయత్నించారు. ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఉన్న వాహనం దగ్గరే కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నలుగురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలైనట్టు సమాచారం. ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఇమ్రాన్ ఖ...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu) అరెస్టు అయ్యాడు. ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అర్థరాత్రి సమయంలో సీఐడీ పోలీసులు.. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించడం గమనార్హం. ఇంట్లోకి ప్రవేశించిన సీఐడీ పోలీసులు అయ్యన్న పాత్రుడు, అతని కుమారుడు రాజేష్లను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వర...