AP: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో విషాదం నెలకొంది. వర్షానికి గోడ కూలి ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
Tags :