NLR: బోగోలు మండలం ముంగమూరు పంచాయతీ పరిధిలోని జడ గోగుల-జువ్వలదిన్నె బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే వారు బిట్రగుంట SI ప్రభాకర్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.