AP: విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పోశారు. అనంతరం బాత్రూమ్లో పడిపోయిందని పేరెంట్స్కి ఫోన్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.