TG: యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గొల్లెగూడెంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఐశ్వర్య ఉరేసుకుంది. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Tags :