NZB: మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడిందని, 10 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందు హాజరుపరచి రూ.13,000 విధించామన్నారు.