ప్రభాస్ నటిస్తున్న భారీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడనే అప్టేట్స్తో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నార
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనంగా నిలిచిందో తెలిసిందే. అందుకే సెకండ్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్తో పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా.. భార
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో… అన్ని పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో… ఎన్నికల ప్రచారానికి వెళ్లిన క
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ దాడి జరిగినట్లు… పోలీసుల దర్యాప్తుల
చాలా మంది జీవితంలో ప్రేమ చాలా కామన్. ప్రాణానికి ప్రాణంగా ఓ వ్యక్తిని ప్రేమించేవారు చాలా మందే ఉన్నారు. అయితే….. మనిషిని కోల్పోయిన తర్వాత… కూడా ఆ ప్రేమను పంచడం అనేది మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. ఓ వ్యక్తి ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా
దర్శక ధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే రాజమౌళి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్ట్ గుర
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా సమయంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ.. ఈ ఏడాది కూడా గొప్ప నటుల్ని పోగొట్టుకుంది. ఇటీవల రెబల్ ప్టార్ కృష్ణం రాజు మరణించగా.. రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. అయితే స
ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల ఇంకా స్క్రిప్టు చెక్కుతునే ఉన్నాడని.. మొదటి నుంచి వినిపిస్తునే ఉంది. అయ
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతునే ఉంది. ప్రకటించిన తర్వాత పూజా కార్యక్రమానికి కొన్ని నెలలు, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకొన్ని నెలల సమయం తీసుకుంది. ఇక ఫస
వరుస్ ఫ్లాప్స్తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో సాలిడ్గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి కాస్త కంటెంట్ ఉన్న సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్కు రెడ