హైదరాబాద్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుం
కాంగ్రెస్ నేతలకు, టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని,
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో చిరు సినిమా చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ గాడ్ ఫాదర్ రిలీజ్ సమయంలో పూరితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు మెగ
ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఒకే ఒక్క టీజర్.. ఆ సినిమా రిజల్ట్ను కాస్త ముందే డిసైడ్ చేసేస్తోంది. టీజర్ చూసిన తర్వాత సినిమా చూడాలా వద్దా.. అనేది డిసైడ్ అవుతున్నారు నెటిజన్స్. టీజర్, ట్రైలర్ అదరహో అనేలా ఉంటే.. సదరు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు
ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 44 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 5.6గా గుర్తించారు. భూకంపం కారణంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఎక్కువ మంది ఉన్నట్లు
సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర హీరోగా రాణిస్తున్న సుధీర్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా రాణిస్తున్నాడు. రీసెంట్గా గాలోడుగా వచ్చిన సుడిగాలి సుధీర్.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాడు. సాఫ్ట్వ
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారంటూ… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం సీఎం జగన్… పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకు స్థాపన కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా
2023 సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ సినిమా ‘వారిసు’.. తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. వంశీ పైడిపల్లి దర్
మెగాస్టార్ చిరంజీవి పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా… చిరంజీవిని మోదీ కొనియాడటం విశేషం. ఇలా ప్రశంసలు కురిపించడానికి కారణం ఉంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇఫ్ ఇండియాలో మెగాస్టార్
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ 30 కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఇటీవలె ప్రీ ప్రొడక్