KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు, బుజునూర్ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞాన ప్రాముఖ్యత,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల గురించి రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విజయ్, ప్రశాంతి, AEOలు మమత, రాకేశ్ రైతులు పాల్గొన్నారు.