సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఆదివారం అర్ద్రరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున 4 గంటటలకు తుద
తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. విశాఖలో… జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో… వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం గురించి ప్రధానికి ఫిర్యాదు చేస్తారా అని మ
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్ వరకు చేరుకున్నా… కప్ మాత్రం చేజారింది. కప్పు చేజారడంతో… ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేయగా… అతని ట్వీట్ కి.. టీమిండియా క్రికెటర్ షమీ కౌంటర్ వేయడం గమనా
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఊహించని షాక్ లు ఎదురౌతున్నాయి. పార్టీ మారీ ఉప ఎన్నికలు దిగగా… అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. మునుగోడు ప్రజలు రాజ్ గోపాల్ రెడ్డిని కాదని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముం
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీ పర్యటనలో భాగంగా… మోదీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మోదీతో భేటీ అనంతరం.. పవన్ తొలిసారిగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని ప్రశంసిస్తూ ట్విట్టర్లో
బాలయ్య అన్ స్టాపబుల్ షో అదరగొడుతోంది. మొదటి సీజన్ కంటే… సెకండ్ సీజన్ మరింత సూపర్ గా ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొందరు సినిమా వాళ్లతో రెండు, మూడు ఎపిసోడ్ లు చేయగా మళ్లీ… మరో పొలిటిక
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు పవన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా… తాజాగా.. మంత్రి బొత్స సత్య నారాయణ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పవన్.. తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి ఫిర్యాదుచ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ మంత్రి ఆడియో లీకు బయటకు రాగా…. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట మరో ఆడియో లీకు బయటకు రావడం గమనార్హం. గతంలో మంత్రిగా ఓ మహిళతో అయన మాట్లాడిన సంభాషణ వైరల్ అయింది. ఐ లవ్య
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా చురకలు అంటించారు. పవన్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని రోజా ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితిలో , అయోమయంలో ఉన్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్
టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఫనల్స్ లో విజయం సాధించి… టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 137 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ప