ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లోని నిల్వల పైన వడ్డీ రేటును (Interest Rate) ఖరారు చేసింది ఈపీఎఫ్ఓ (EPFO). 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15 శాతం వడ్డీ రేటును (8.15 interest rate) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వర్గాలు మంగళవారం తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం 8.10
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (Indian Forest Service-IFS) ఆఫీసర్ సుశాంత నంద ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు తనంతట తానుగా పైపుతో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
పాకిస్తాన్ మూలాలు కలిగిన హమ్జా యూసఫ్ (Pakistan origin Humza Yousaf) యూకే పెద్ద రాజకీయ పార్టీకి (major UK political party) అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్రను సృష్టించారు. యూకేలో ఓ పార్టీకి (UK Party) అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లీం నేత అయ్యాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.
1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందిన