కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. తాజాగా కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు కొహ్లీ. శ్రీలంక బ్యాటర్ మహెళ జయవర్ధ
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్
తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్త
కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే షూటింగ్ అప్టేట్తో పాటు మిగతా నటీ నటుల విషయంలో మాత్రం.. ఎన్టీఆర్ 30 సస్పెన్స్గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ విష
ఈ మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ముఖ్యంగా ఒక్కో ఫైట్, పాటకు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 కోసం ఒక్కో పాటకు, ఫైట్లకు 9, 10 కోట్లు ఖర్చు చేస్తున
మోర్బి జిల్లాలో ఇటీవల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా… ఈ నిందితులకు బార్ సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. నిందిత
జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయనతోపాటు… కాంగ్రెస్ నేతలు సైతం ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాగా.. ఈ రోజు నగరంలో జరుగుతున్న యాత్రలో కాంగ్రె
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపీ నేతలు(bjp leaders) ఈసీ(Election commission)కి ఫిర్యాదు చేశారు. నేటితో మునుగోడు ఎన్నికల ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఎన్జీవోలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్య