దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చూసిన జనాలకు.. ఆ స్థాయిలో వస్తున్న గ్రాఫిక్స్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. గ్రాఫిక్స్ పరంగా రాజమౌళి సినిమాలనే పీక్స్లో చూస్తున్నారు. దాంతో ఆ అంచనాలను అదుకోవవడం మరో దర్శకుడి
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హత్యకు కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త వినగానే… వైసీపీ నేతలే ఈ కుట్ర చేస్తున్నారంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మరికొందరి వాదన
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత , ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్
దేశంలో ఎన్నికల పర్వం మొదలౌతోంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్(Adipurush)’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను త
ఆచార్య ఫ్లాప్.. గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది మెగాస్టార్ 154 ప్రాజెక్ట్. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చే
ఇటీవలె మహేష్ బాబు(mahesh)-త్రివిక్రమ్(trivikram) సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఈ సినిమా షూటింగ్కు గ్యాప్ ఇచ్చారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే రీసెంట్గా ఎస్ఎస్ఎంబీ 28 నుంచి వరుస అప్టేట
మరోసారి రంగస్థలం(Rangasthalam) కాంబో ఫిక్స్ అయిపోయింది. రామ్ చరణ్(ram charan), సుకుమార్(sukumar) ఈ సారి అంతకు మించి అనేలా భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఇంట్రో సీన్ కూడా షూట్ చేశారనే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో
అవతార్ 2(Avatar 2) రిలీజ్ టైం దగ్గర పడుతోంది. దాంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు. ఎందుకంటే అవతార్ మూవీతో దర్శకుడు జేమ్స్ కామెరాన్ అంతలా మ్యాజిక్ చేశాడు.. పండోరా అంటూ ఓ కొత్త ప్రపంచాన్నే ప్రపంచానికి పరిచ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu) అరెస్టు అయ్యాడు. ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అర్థరాత్రి సమయంలో సీఐడీ పోలీసులు.. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించడం గమనార్