తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని…. ప్రజలు వేరే పార్టీ కోరుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఈ మునుగోడు దానికి నిదర్శనంగా తేలనుందని అందరూ భావించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడంటూ.. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశాడు. పవన్ ఈరోజు ఇప్పటంలో ఈ రోజు పర్యటించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అభిమానుల ఇళ్లు కూల్చివేశారంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో…. ఇటీవల కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా… ఆ నోటీసులకు ఆయన తాజాగా సీల్డ్ కవర్ లో సమాధానం పంపడం గమనార్హం. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… మున
ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయా
ఆమె ప్రపంచంలోనే ఎత్తైన మహిళ(World’s tallest woman) విమానంలో ప్రయాణించింది. ఆమె విమానం(plane) ఎక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. టర్కీ నుంచి శాన్
మునుగోడు(Munugode) ఉప ఎన్నిక కోసం ఇటీవల ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఫలితం రేపు విడుదల కానుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా… ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండనుంది అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫలితం తమక
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానులకు చెందిన 53ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో జనసే
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేసు నమోదు అయ్యింది. రాహుల్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. ఇంతకీ రాహుల్ పై కేసు నమోదు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా..? కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ వాడటం. అసలు మ్యాట
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అతన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత… తెలంగాణలో టీడీపీ(tdp) అడ్రస్ లేకుండా పోయింది. గెలిచిన అర కొర నేతలు కూడా… ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో… తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అయితే…. తాజాగా చంద్రబాబు(Chandrababu naidu).. తెలంగాణలోనూ మళ్లీ పార్ట