వెల్లుల్లి(Garlic) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
హైదరాబాద్(Hyderabad)లో మరో విషాద ఘటన జరిగింది. నాలాలో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్(Vivek) చనిపోయాడు.
ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లఖ్నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనం
కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరు చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అది కూడా సీక్వెల్ కావడంతో సంచనాలతో పాటు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అఖండ2 �
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే.. వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకే రెబల్ గా మారారు.
హైదరాబాద్ లోని 40 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు(IT Raids) చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 6 గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకు ఐటీ అధికారులు చేరుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ అధ