శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది.
యూకేలోని క్యాడ్ బరీ కంపెనీ నుంచి తయారు చేసే చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా(Bacteria) చేరిందని పలు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వీటి వల్ల గర్భిణులు, వృద్ధులకు డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఏడీఆర్ నివేదిక అందరికి షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేవారిలో మొత్తం 404 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది.