ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.
ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైన
ఈరోజుల్లో మలబద్దకం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, అనుసరించే లైఫ్ స్టైల్ కారణంగా కూడా మలబ్దకం సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగకపోవడం, ఆకలివేయకపోవడం లాంటివి అనేక సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలి అం
ఏపీలోని ఉద్యోగులకు డీఏ(DA RElease) మంజూరు చేస్తూ జీవో నెం.66, పెన్షనర్ల(Pensionars)కు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67ను తీసుకొస్తున్నట్లు సర్కార్ తెలిపింది.
చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల్లో ఆలయాలు మూసివేస్తారు. ఆ సమయంలో దేవుళ్లు సైతం శక్తి కోల్పోతారని నమ్ముతారు. అందుకే... ఆ సమయంలో ఎలాంటి పూజలు కూడా చేయరు. కానీ ఓ ఆలయం మాత్రం తెరిచే ఉంటుదట. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఓసారి చూద్దాం...
వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం కూడా ఉండాలి. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే.. దంపాత్య జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతుంటారు. మంచి ముహూర్తం లేకుండా చేసుకునే వివాహాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయని, విడాకులకు దా