KMR: వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంపీకి వివరించారు.