తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా? తేనెలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు , పద
బయోటిన్ లోపం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి జుట్టు ఆరోగ్యానికి డైట్లో చేర్చుకోవాల్సిన బయోటిన్ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలను తెలుసుకుందాం.
రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్, తింటారు. కానీ రాత్రి పూట 3 వస్తువులను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ తొలగిపోతాయి. మీ చర్మానికి మంచి మెరుగునిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ జిందాబాద్ అని నినాదం చేసినందుకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోక్ సభలో ప్రమాణ స్వీకారాల పర్వం కొనసాగుతుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎన్నుకోబడిని ఎంపీలు తమ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణతో పార్లమెంటుకు వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రాజ్ కుమార్ రోట్ను అక
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
శ్రీదేవి కూతురుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ను సంపాదించుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం తెలుగులో దేవర, ఆర్సీ17 సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా పారిస్లో నిర్వహించి