విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తున్న కల్కి మూవీ గురించి, ఆయన అనుభవం గురించి చిత్రం ప్రొడ్యూసర్ అశ్వినీత్ హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా ఎలా ప్రారంభం అయింది. తరువాత ఏం జరిగింది. ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను ఆయన
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వీఐపీలకు రెండు రోజులు బ్రేక్ దర్శనాలు లేవని టీటీడీ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ముందు రోజు సిఫారసు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు. ఆ డేట్స్ ఏంటో తెలుసుకోండి.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిళ్లేలా తప్పుడు వార్తలు రాశారు, దీనిపై లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలంటూ పేర్కొన్నారు.
బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటీవ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరోసారి ప్రధాని కావాలన్న రిషి సునాక్ కలలు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
మాల్వి మల్హోత్రా భారతీయ నటి, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ సినిమాలులో హీరోయిన్గా నటిస్తుంది. మల్హోత్రా 2017లో హిందీ టీవీ సీరియల్ ఉడాన్లో పరిశ్రమకు పరిచయం అయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్తో తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తుంది. తనకు సంబంధించి ఫోటోల
ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్జీతో పాటు పెట్రోల్తో కూడా నడిచే విధంగా ట్
కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈమె స్టాల్ దగ్గరకు ప్రముఖ నటుడు సోనూ సూద్ వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనపై వచ్చిన ఆరోపణనలకు ఖండించారు. లావణ్యకు తనకు 7 సంవత్సరాలుగా శరీరక సంబంధాలు లేవని చెప్పారు. తనకు డబ్బులు కావాలి అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అని పేర్కొన్నారు.
హీరో రాజ్ తరుణ్పై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మోసం చేశాడు అంటే లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.