చాలా మంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ పదార్ధం మొటిమలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అయితే వర్షాకాలంలో పెరుగు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. ఈ సమాచారం ఎంతవరకు నిజమో తెలుసుకుందాం?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి 'వార్ 2'షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ యుద్ధం హైదరాబాద్లోనే అని తెలుస్తోంది.
ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ కాగా.. అది ఫేక్ అని తేలిపోయింది.
28 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు శంకర్, కమల్ హాసన్. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో నాలుగు రోజుల్లో వసూళ్లు భారీగా పడిపోయాయి. దీంతో. శంకర్, కమల్ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.
డబుల్ ఇస్మార్ట్ను ఇస్మార్ట్ శంకర్కు మించేలా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఊరమాస్గా ఉంది. అయితే.. ఈ పాటలో కేసీఆర్ సార్ పాపులర్ డైలాగ్ను కూడా వాడుకున్నారు.
యూరో 2024 ఫైనల్స్లో స్పెయిన్తో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో గారెత్ సౌత్గేట్ తన కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడు. త్రీ లయన్స్కు బాధ్యత వహించిన ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాన కోచ్కి రాజీనామా చేశారు.
మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉండి ఉంటారు. వారికి ఉదయం లేవగానే.. వేడి వేడి కాఫీ తాగితేనే రోజు మొదలౌతుంది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే హెల్తీగా ఉండాలనుకునేవారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు
ఉత్తరాఖండ్లో ఓ బాబా 16వేల అడుగుల ఎత్తులో ఓ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఈ వ్యవహారం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దేవుడు చెప్పాడని పవిత్ర సరస్సుకు అత్యంత సమీపంలో 16వేల అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించుకున్నాడు.