AP Assembly Elections: పోలింగ్ రోజు కూడా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతున్న వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దాడులు చేస్తున్నారు. ఓటేసేందుకు క్యూలైన్లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై త
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటుని పనిలా భావించకుండా.. బాధ్యతలా భావించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన వాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ఆమె నిన్న రాత్రి కారులో ఇద్దరు కుటుంబ సభ్యులతో హైదరాబాద్కి తిరిగి పయనమవుతుండగా యాక్సిడెంట్లో చనిపోయారు.
బెట్టింగ్లకు అలవాటు పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వీటి బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి అతనిని కొట్టి చంపేశాడు.
ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లకి చేతి వేలిపై బ్లూ ఇంక్ సిరా వేస్తారు. ఈ ఇంక్ అంత తొందరగా చెదిరిపోదు. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు? ఎందుకు దీని మరక అంత తొందరగా పోదు? అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
అణుబాంబుల తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమదేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం కూడా వెనుకాడదని సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే కొంతమంది ఓటర్ స్లిప్లు వస్తే మరికొందరికి రాకపోయుంటాయి. మీకు కూడా ఓటర్ స్లిప్లు రాకపోతే మొబైల్ నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేలా తెలుసుకుందాం.
సినీ నటుడు అల్లు అర్జున్పై కేసు నమోదు అయ్యింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఇంటికి నిన్ని అల్లు అర్జున్ వెళ్లారని, ముందుగా ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని కేసు నమోదు చేశారు.