ఈ మధ్య కాలంలోనే కాదు.. గతంలో ఎన్నడు కూడా ఒక్క సాంగ్ కోసం ఇంత హైప్ చూసి ఉండరు. దేవర నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ పై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. జస్ట్ 14 సెకన్ల ప్రోమోకే సోషల్ మీడియా హీటెక్కిపోయింది.
హిందూ సాంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి ఎప్పుడు అని అడగడం సర్వసాధారణం. సమాజంలో వివాహాన్ని ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తారు, జీవిత సంతృప్తికి ఇది తప్పనిసరి అని చాలా మంది నమ్ముతారు.కానీ చాలా మంది చెప్
తాజ్ మహాల్కు పోటీగా మరో నిర్మాణం ఆగ్రాలోనే నెలకొంది. ఈ 193 అడుగుల భారీ కట్టడం సందర్శకులను మంత్రముగ్దులను చేస్తుంది. దీన్ని కూడా మొత్తం పాలరాయితోనే నిర్మించడం విశేషం.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిల సంపాదన గతేడాది అమాంతం పెరిగింది. బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా బిలియనీర్ల సంపద తరిగిపోతే వీళ్ల సంపద మాత్రం పెరగడం గమనార్హం.
తిరుమల ఎప్పుడు భక్తజనంతో కలకలలాడుతూనే ఉంటుంది. అయితే వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుపతి కొండపై ఎటు చూసిన భక్త జనం కనిపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులు దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది. దీంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ను డియాక్టివేట్ చేశారు.
ఈ రోజు(2024 April 18th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
హిందూవులకు చార్ ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఆరునెలల పాటు తెరచి ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. అయితే చార్ ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ చేయడాన్
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై బీభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిపై ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించారు. ఇలా చేయడం ద్రిగ్భాంతికి గురిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు.