బెంగుళూరులో ఓ మహిళా ప్రభుత్వ అధికారిని అర్థరాత్రి కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడకలసంద్రలోని గోకుల అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది.
కోహ్లీ బర్త్ డే రోజు అనుష్క వర్మ స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే ఓ భావోద్వేగపు నోట్ను ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క శర్మ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
గత కొన్ని రోజులుగా కన్నూర్ ఆసుపత్రిలోని మార్చురీ బయట కుక్క వేచి ఉంటోంది. ఇప్పటికి ఆ కుక్క ఎదురు చూపులకు నాలుగు నెలలు గడిచిపోయాయి. యజమాని చనిపోయాడని తెలియపోవడంతో అది అలా వెయిట్ చేస్తూనే ఉంది.
ఎన్నికల సమయంలో ప్రజలు మోసపోవద్దని, అభ్యర్థిని చూసి కాకుండా ఆ పార్టీ చరిత్రలను చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్తగూడ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్లొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాలను ముందు
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని దృష్ట్యాలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతు బజార్లలో సబ్సిడీపై రైతులకు ఉల్లిని అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. అటు కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇతర ప్రాంతాల్లోని ఉల్లిని పలు ప్రాంతాలకు తరలించి విక్రయి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో గుర్తుతెలియని వాహనం ఢీకొని కారులో ప్రయాణించేవారు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు, మేనకోడలు సహా నలుగురు మృతి చెందారు.
తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది.మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది.ఎన్నో వారాలుగా అందరినీ అలరిస్తూ.. వస్తున్న తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ నిర్వహించారు.