VZM: బొండపల్లి మండలంలోని బి రాజేరు గ్రామంలో బుధవారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం బొండపల్లి ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి డీఎస్పీ భవ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పౌర హక్కులను కాపాడుకోవాలని సూచించారు. పల్లెలు ప్రశాంత వాతావరణంలో ఉండాలన్నారు.