స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్లోనూ విజయాన్ని పొందింది. దక్షిణాఫ్రికా జట్టును 83 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు బీ-ఫాంలను అందించింది. నవంబర్ 10వ తేది వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 100 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి త్వరలో ప్రకటించనుంది.
Janvikapoor: బోనీ కపూర్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నేడు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఖుషీ కపూర్ తన సన్నిహితులతో కలిసి కనిపించింది. రెస్టారెంట్లో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన బర్తడే బేబీ కంటే ఆమె అక్క జాన్వీ
సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో భారీ మొత్తం నగదు వస్తోందని, భారతి సిమెంట్స్ ఆదాయం రూ.2 వేల కోట్లకు పెరిగిందని ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. పేదవాడ్ని అని చెప్పుకునే జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కోహ్లీ తన 49వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో సచిన్ రికార్డును సమం చేసినట్లైంది.
క్రికెట్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. అలాగే నిజజీవితంలో కూడా కాసుల వర్షం కురిపించుకుంటాడు. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 2023 ఆదివారం నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
ఎన్టీఆర్పై ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. తాను నిర్మించే ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకలను వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.