ఇస్రో చైర్మన్ సోమనాథ్ బయోగ్రఫీ వివాదంలో చిక్కుకుంది. ఈ బయోగ్రఫీలో ఇస్రో మాజీ చైర్మన్ శివన్ను టార్గెట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటోబయోగ్రఫీ నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది
ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కలు ఈ నెల 19న ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ బెదిరించారు. నవంబర్ ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుందని. మీ ప్రాణాలకు ప్రమాదం' అని వీడియోలో హెచ్చరించారు
రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో కేటీఆర్ సందడి చేశారు.
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.సెమీస్ రేస్ నుంచి డిఫెండింగ్ ఛాంప్ ఔట్
ప్రముఖ రైటర్ సిరాశ్రీ తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే ఆ వివరాలు ఏంటి? ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శక దిగ్గజ రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్తో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు, దాని కోసం ఓ తమిళ స్టార్ను కూ
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగారాలు దాటి సైడ్ బి ట్రైలర్ విడుదల అయింది. చేయని నేరానికి డబ్బు ఆశతో జైలు వెళ్లిన హీరో బయటకు వచ్చి ఏం చేశాడనేదే సైడ్ బి. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి మరి.