షానయా ఫోటోలు, ఫోటో షూట్లు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది ఈ అమ్మడు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన బోల్డ్ పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస
ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023 (HTLS)లో కాంగ్రెస్పై పెద్ద ప్రకటన చేశారు. కాంగ్రెస్ రహిత భారత్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అంతం కావాలని కోరుకోవడం లేదన్నారు.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్ నేడు(నవంబర్ 4న) థియేటర్లో విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
గాజా నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ భూ బలగాలను చుట్టుముట్టేందుకు హమాస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. గాజా స్ట్రిప్లో దీర్ఘకాలిక యుద్ధానికి హమాస్ సిద్ధమైందని తీవ్రవాద సంస్థ హమాస్ అగ్ర నాయకత్వానికి సన్నిహితంగా
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు వైరల్ ఫీవర్ అని తేలింది.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాని కోసం 25 చిన్న సినిమాలను కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. 2024లో డిజిటల్ ప్లాట్ ఫామ్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం.