ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వృద్ధులకే గుండెజబ్బులు వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి గత నాలుగు రోజుల్లో మూడు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్లు పంపినందుకు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలోని గామ్దేవి పోలీసులు శనివారం (నవంబర్ 4) అరెస్టు చేశారు.
మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆర
మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
PM Modi: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం దుర్గ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ 'ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన'ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్
స్టేషన్ ఘనపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ తెగ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి.
వన్డే ప్రపంచకప్లో భాగంగా నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. కీలక మ్యాచ్లో పాకిస్థాన్ ఎలా ఆడుతుందోననే ఆసక్తి నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కామారెడ్డిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తనకు కేటాయించిన గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నావని అడిగితే.. జెడ్పీటీసీపై ఎంపీపీ పిడి గుద్దులు గుప్పించాడు.