ఆంధ్రప్రదేశ్లో దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కార్ మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 13న సోమవారం రోజు దీపావళి పండగను జరుపుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రజలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఒక్క హిట్ పడితే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అతని ఫ్యాన్స్. సలార్తో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ట్రైలర్ కూడా రెడీ అవుతున్
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న హిట్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో విలన్గా నటిస్తున్న సంజయ్ దత్ రెమ్యూనరేషన్ వైరల్గా మారింది.
గేమ్ఛేంజర్ మూవీలోని పాటకు సంబంధించిన ఫుటేజ్ను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లీకులకు సంబంధించి చిత్ర యూనిట్ ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.
సీఎం కేసీఆర్ భూ దందాలకు పాల్పడుతున్నారని.. అసైన్డ్ భూములను కబ్జా చేశారని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు
సఫారీలతో విజయం వెనక కచ్చితంగా బౌలర్ల కృషి ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డారు. విరాట్ కోహ్లీ నుంచి మరిన్ని క్లాసిక్ ఇన్నింగ్స్ రావాల్సి ఉందన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.