Dil Raju ఇటీవల విడుదలకు సిద్దమవుతున్న “జనక అయితే గనక” సినిమా ప్రెస్ మీట్లో ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు, ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారని అడగగా, ఈ సందర్భంలో డిల్ రాజు తనదైన శైలిలో స్
విజయ్ నటించిన “గోట్” (GOAT) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో, ఆ చిత్ర నిర్మాత అర్చన కలపతీ తెలుగు సినిమా పరిశ్రమలో “గోట్” (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మీరు మెచ్చే GOAT (గ
తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఒకే అంశంపై, విజయవాడ వరదపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విఉద్దేశించి వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ విజయవాడలోని వరద పరిస్థిత
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ పూజారులు మరియు ఆలయ సిబ్బంది కృష్ణమ్మా కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మా కృష్ణమ్మా మమ్ములను రక్షించు… అనుగ్రహించు… శాంతించు అమ్మా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ నదికి చరిత్ర యెరుగవు రీత
నైజాం ఏరియాలో ఉదయాన్నే 4 గంటలకు “ఇళయతలపతి” విజయ్ నటించిన తాజా సినిమా “గోట్” (GOAT) బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైంది. సాధారణంగా విజయ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ నాట నటుడు కావడంతో, బెనెఫిట్ షోలు చెన్నై, తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వ
పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడుగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి… ఈరోజు డిప్యూటీ సీఎం వరుకు ప్రతి విషయంలో తన ప్రత్యేకతను చాటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు, ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి కొన్ని ఆసక్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్లో ప్రస్తుతం భారీ వరద ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం బ్యారేజ్లో 11 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. వర్షాలు కొనసాగితే, ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పైన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం వల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటన అర్దరాత్రి దాటి తెల్లవారుఝామున 4 గంటలకు ముగిసింది. చంద్రబాబు నాయుడు, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహింపట్నం, కృష్
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కుటుంబసమేతంగా ఉడుపి శ్రీ కృష్ణ మఠంను సందర్శించి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందారు. ఉడుపి ఆలయ దర్శనంకు సంబంధించి కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పర్యటన గురించి ఆయన సోషల్ మీడియా లో చెప్తూ “
ఎలెక్షన్లు అయిపోయాయి… జనాలు మళ్ళీ మాములు జీవితానికి అలవాటు పడ్డారు. ఏపీ లో ఒక ఎమ్మెల్యే చేసిన ఒక పనికి సోషల్ మీడియా మొత్తం ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మైలవరం నియోజకవర్గం లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో, ఎమ్