టాలీవుడ్లో తన ప్రత్యేక డాన్సింగ్ స్కిల్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తాజా చిత్రం “దేవర”తో మల్లి పాత ఎన్టీఆర్ ను చూపిస్తాడని టాక్ బాగా వినిపిస్తుంది.. గత కొన్ని సంవత్సరాలలో, డాన్స్ విషయంలో ఎన్.టి.ఆర్., ఒక్క RRR లో నాటు నా
హైదరాబాద్ లోని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయబడిన తర్వాత హైడ్రా చర్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాగార్జున ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.. “న కన్వెన్షన్ స్థలంలో ఎలాంటి కబ్జాలు లేవు, అది పూర్తిగా పట్
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) సంచలనం సృష్టిస్తోంది. హైడ్రా, నగరంలోని వృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా, హైడ్రా అమర్ సొసైటీ లో నివసిస్తున్న స
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే అనేక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సానుకూలంగా స్పందించింది. కేంద్రీయ మంత్రివర్గం ఈ ప్రాజెక్ట్ పై కీలకమైన నిర్ణయం తీసుకుంది, ఇది ఆంధ్రప
ఏపీలో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠకరంగా మారుతున్నాయి. ఇటీవల YSRCP రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మరియు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు పార్టీ మారుతామని ప్రకటించారు. ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్
హీరో నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఈరోజు విడుదల. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్లు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముందస్తు షోలతో ఈ చిత్రం సానుకూల స్పందనను పొందింది. ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ కూడా మెచ్చుకోవడమే కాకుండ
జయ్ షా ఐసీసీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. డిసెంబర్ నుండి ఆయన ఈ బాధ్యతను స్వీకరించనున్నారు. ప్రస్తుతం, ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే సేవలందిస్తున్నారు. జయ్ షా వచ్చే డిసెంబర్ నుంచి ఈ పదవిలో రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. ఐసీసీ ఛైర
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కొద్దీ నిమిషాల క్రితం (ఆగష్టు 27న) తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె విడుదల కాగా, కొన్ని నిమిషాల కిందట మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఆమె జైలులో ఉన్న సంగతి తెలిసి
నాని ‘సరిపోదా సనివారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు SJ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ ప్రియుల మధ్య సోషల్ మీడియాలో విబేధాలు సృష్టిస్తున్నాయి. SJ సూర్య తెలుగు సినిమాలలోని ప్రతి మాస్ ఫిల్మ్ ‘రజనీకాంత్’ బాషాను పోలి ఉంటాయని కామెంట
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు . అన్నివిభాగాల అధికారులు, జిల్లాయంత్రాంగంతో స