మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ.
2022వ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యా కేసులు నమోదయ్యాయనే విషయంపై నేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారంగా దేశ వ్యాప్తంగా సగటున ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ హత్యల్లో 70 శ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడిసెలో శనివారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన బర్రెలక్క తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో ఆమెకు 5,598 ఓట్లు వచ్చాయి. నిరుద్యోగులంతా తనకు అండగా నిలిచారని, ప్రజలు తనకు సప
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా 24 గంటల్లో మరో 700 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 6 వేల మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం డెత్ జోన్గా గాజా సిటీ మారిపోయింది.