మిర్నా మీనన్ జైలర్ చిత్రంతో అందరికి సుపరిచితం అయింది. ఆమె 2018లో సంతన దేవన్ అనే తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ కుర్రకారు మతిపోగొడుతుంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలిక
ప్రతి స్త్రీకి తల్లి కావాలనేది చిరకాల కోరిక. జన్మలో ఓ సారైనా అమ్మ అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. పెళ్లయిన దంపతులు ఎవరైనా తాముంటున్న ఇంట్లోకి తమ ప్రతిరూపం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించిన కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. మాల్దీవుల మంత్రి చేసిన ట్వీట్పై వివాదాల మధ్య, సోషల్ మీడియాలో పలువురు భారతీయులు ఆ దేశానికి తమ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
బాలీవుడ్ సినియర్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్కి హాజరైన అతను అలాంటి సినిమాలను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారని వ్యాఖ్యనించారు.