రేషన్ స్కామ్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు షాజహాన్ షేక్ నివాసంపై సోదాలకు వెళ్తుండగా.. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో స్థానికులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులను, వారితో పాటు ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బందిని తర
గత 24 గంటల్లో దేశంలో 761 మంది కరోనా బారిన పడ్డారు. మరో 12 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 4334. కేరళలో గరిష్టంగా 5 మంది కరోనా కారణంగా మరణించగా, కర్ణాటకలో నలుగురు వ్యక్తులు మరణించారు.మహారాష్ట్రలో ఇద్దరు, యూపీలో ఒకరు మ
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో శీతాకాల సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు 17 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరో తరగతి విద్యార్థి మరణించాడు, ఐదుగురు గాయపడ్డారు.
2024 సంవత్సరం ప్రారంభమే గౌతమ్ అదానీకి మంచి శుభారంభాన్ని అందించింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో అదానీ గ్రూప్కు పెద్ద ఊరట లభించింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత నికర విలువ కూడా వేగంగా పెరుగుతోంది.
జమ్మూకశ్మీర్లో ఇవాళ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం మధ్యాహ్నం 12.38 గంటలకు 5 కి.మీ లోతులో సంభవించింది.
వచ్చే మూడేళ్లలో పెద్ద వ్యాపారులకు యూపీఐ పేమెంట్స్కి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ దిలీప్ ఆస్బే వెల్లడించారు.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో కోట్ల డబ్బును అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ హర్యానా, పంజాబ్లో దాడులు నిర్వహిస్తున్నది.