AKP: కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపు, వీల్ఫైర్ వంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. తోటకూరపాలెం నుంచి 20 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చిన గూనూరు ఆదిలక్ష్మిని ఆమె తల్లి వెంకటలక్ష్మి ఎత
JGL: బీర్పూర్ సెక్షన్ పరిధిలోని కొల్వాయి సబ్ స్టేషన్లో 2 నూతన అదనపు 11కేవీ బ్రేకర్లను జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనం మంగళవారం ప్రారంభించారు. నిరంతర విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనుల్లో భాగంగా అంతరాయం సమస్యకు పరిష్కారం చేపట్టామన్నార
BHNG: బీబీనగర్ నుంచి నడికుడికి రైలు మార్గం రెండవ లైన్ కోసం భూసేకరణ చేపట్టనున్నట్లు భువనగిరి RDO కృష్ణ రెడ్డి తెలిపారు. భూసేకరణ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి, బొల్లెపల్లి గ్రా
SKLM: శ్రీకాకుళంలోని డయేరియా కేసులు 76కి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాధితుల కోసం రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రభావిత కాలనీల్లో 50 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస
NZB: 7 ఏండ్ల క్రితం పుట్టింటికి వెళ్లి భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఉరివేసుకొని జగదీశ్ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జగదీష్ 17 ఏళ్ల క్రితం ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 7 ఏండ్ల క్
SDPT: సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుండి జారిపడి బశెట్టి రాజు (41) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోవా కట్టెలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. మృతుడు సిద్దిపేట వాసిగా
MNCL: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపడం అద్భుతమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తెలిపారు. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లికి చెందిన లాస్య శ్రీ, శ్రీనిథ్ సాయి, ప్రమోద్ కుమార్ భారతదేశం తరఫున బహుమతులు సాధించా
VKB: బొంరాస్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిల్ ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ విభాగంలో వికారాబాద్ జిల్లా స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకోవడం పట్ల మంగళవారం ఎంఈవో హరిలాల్ హర్షం వ్యక్తం చేశా
కాకినాడ సాంబమూర్తి నగర్లోని ESI ఆసుపత్రి మంగళవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా మారింది. సంస్థ 75 వసంతాల వేడుకలతో పాటు దేశంలోని వంద పడకల ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలకు గాను రెండో స్థానం దక్కించుకున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్