మెగా హీరో అల్లు శిరీష్ తన పెళ్లిలో ‘చోకర్’ ధరించడంపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. నగలు ధరించడం మన భారతీయ సంస్కృతిలో భాగమేనని, మహారాజులు కూడా భారీ హారాలు వేసుకునేవారని గుర్తుచేశాడు. ‘2026లో ఉన్నాం, నా స్టైల్ ఏంటో నాకు తెలుసు. ఇత
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం తీవ్ర పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు మరోవైపు భారంగా
VKB: దౌల్తాబాద్ మండల నూతన ఎస్సైగా వేణు కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్సై బంగారు రాజు వికారాబాద్ వీఆర్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ప్ర
VKB: దౌల్తాబాద్ మండల నూతన ఎస్సైగా వేణు కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్సై బంగారు రాజు వికారాబాద్ వీఆర్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ప్ర
BDK: టేకులపల్లి మండలం ముత్యాలంపాడు X రోడ్డు నందు సీసీ రోడ్డుకు శనివారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రజలను విస్మరించిందని కానీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి చేసి మేలు చేయడమే ల
కృష్ణా: వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని రామవరప్పాడు ట్రాఫిక్ సీఐ రమేష్ కుమార్ అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇవాళ ఇన్నర్ రింగ్ ర
MNCL: చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా తీర్పునిచ్చారు. క్యాతన్ పల్లికి చెందిన అశోక్ కుమార్ లడ్డా వద్ద నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకు
బంగ్లాతో 2వ వన్డేలో పాక్ ప్లేయర్ సల్మాన్ ఆఘా రనౌట్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సాయం చేయబోయిన వ్యక్తిని బౌలర్ రనౌట్ చేయడంతో క్రీడాస్ఫూర్తి దెబ్బతిందని పాక్ మాజీలు విమర్శిస్తున్న వేళ.. ‘ఇదేం ఛారిటీ మ్యాచ్ కాదు, ఇంటర్నేషనల్ మ్యాచ్. రూల్స్
NZB: యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ని ఎస్సై వంశీ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం మోస్రా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, కార్యదర్శితో ఆయన సమావేశమయ్యారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు.
WNP: రేవల్లి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 193 మంది విద్యార్థులకు (132 బాలురు, 61 మంది బాలికలు) గాను అందరూ హాజరై పరీక్ష రాయడం విశేషం. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి లేకుండా తనిఖీలు చేసి విద్