TPT: గాజుల మండ్యం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లడుతూ.. బీహార్కు చెందిన గజేంద్ర రాయ్ వద్ద నుంచి 945 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో కొనుగోలు చేసి అత్తూ
SKLM: డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె. పద్మావతి అన్నారు. శనివారం సాయంత్రం డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అతిసారం తగ్గుముఖం పట్టిందని, ప్రతీ ఒక్కరు కాచి చల్లార్చిన
BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జాతీయ రహదారి (NH-216) దాటుతున్న దాసరి ప్రసాద్ను, చెరుకుపల్లి వైపు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్కి కాళ్లు విరిగి తీ
GNTR: పెదకాకాని మండలం స్వర్ణపురి కాలనీలో శనివారం సాయంత్రం పోలీసులు జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి కాళీ గార్డెన్స్ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచ
BHNG: పారుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు అధికారులుగా రాజకీయ నాయకులుగా వ్యవహారించారు. ముఖ్యమంత్రిగా మహావీర్ చంద్ర, విద్యాశాఖ మంత్రిగాగిరెడ్డి స్నేహ, ఎ
కర్నూలు: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ తలసరి ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ స
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడూరు జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. శనివారం సాయంత్రం కోడూరు మండల పర్యటన అనంతరం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో సమావేశమయ్యారు. ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియను సమీక్షించారు. జనసేన పార్టీ మండ
KMR: భూతగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. CI రవి తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర
SRD: జిల్లాలోని నిరుద్యోగ మైనార్టీ యువతకు ఈ-స్కూటీల పంపిణీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులు మార్చి 1వ తేదీలోపు tsobmms.cgg.gov.in వెబ్సై
మహబూబ్నగర్ నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న ఉమారామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు బైరా ఖాన్ పల్లిలోని శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్స