SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ. 7.18 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో NVD ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్
E.G: దేవరపల్లిలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను గోపాలపురం MLA మద్దిపాటి వెంకట రాజు ఆదివారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తంగెళ్ల మునేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నరేంద్ర
ఎన్టీఆర్: వీరులపాడు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం వేకువ జమున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు, గోకరాజుపల్లి నుంచి గ్రామంలో కూలీలను దించి వస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా ట్రాక్టర్ టైర్ కింద
PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని స
KRNL: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పత్తికొండకు చెందిన సీసీ రంగన్నను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ABVP కార్యకర్త నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం 2 మార్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఒక మారు కి
KNR: మల్టీ జోన్-1 పరిధిలో పలువురు పోలీస్ ఇన్స్స్పెక్టర్ బదిలీలో భాగంగా మానకొండూరు సీఐ బి. సంజీవ్ బదిలీ అయ్యారు. పరిపాలనా కారణాలతో ఆయనను బదిలీ చేస్తూ.. ఐజీపీ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సంజీవ్ స్థానంలో కొత్త సీఐగా రామగుండం కమి
JGL: రాష్ట్రంలో సీనియర్ సిటిజెన్స్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రత్య
KDP: కాశినాయన మండలం గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ (24)పై గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన దిలీప్ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి
MHBD: కురవి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఆదివారం తెల్లవారుజామున సంగెం భరత్ ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఆర్-15 వాహనానికి తాళం వేసి ఉన్నప్పటికీ హ్యాండిల్ లాక్ ను విరగొట్టి వాహనాన్ని దొంగిల
గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల్లో విజయం సాధించిన వజ్జా రామకృష్ణ ప్యానెల్ సభ్యులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదివారం రాత్రి తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా నూతన కమిటీ సమర్థవం