E.G: దేవరపల్లిలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను గోపాలపురం MLA మద్దిపాటి వెంకట రాజు ఆదివారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తంగెళ్ల మునేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నరేంద్ర రామారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు నందిగం శ్రీధర్, సీనియర్ నాయకులు సుంకర దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.