KRNL: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(DCCB) నూతన ముఖ్య కార్య నిర్వహణాధికారి(CEO)గా కొమ్మ శివలీల నియమితులయ్యారు. ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన నియామకానికి సహకరించిన వారికి ధన్య వాదాలు తెలిపారు. బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్
MNCL: ఇన్స్పైర్ మానక్ అవార్డుకు TGSWRJC మంచిర్యాల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ముప్పిడి రామ్ చరణ్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువారం తెలిపారు. తన వినూత్న ఆలోచనతో ఈ ప్రతిష్టాత్మక పథకానికి ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్ర
GDWL: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. టూరిజం పాలసీలో 27 స్పెషల్ టూరిజం ప్రాంతాలను ప్రభుత్వం రాష్ట్రంలో గుర్తించిందన్నారు. అందులో గద్వాల జిల్లా ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృ
KRNL: సి.బెళగల్ గ్రామాలలో రైతులు, ప్రజలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సి.బెళగల్ మండల వ్యవసాయ అధికారి మల్లేష్ కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పీఎం శ్రీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు భూసార పరీక్షల నమూనాల సేకరణ, మట్టి పరీక్షలపై అవగ
మహబూబాబాద్ పట్టణంలో ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో కలిసి గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలిశారు. రైతుల ఆదాయాన్ని రక్షించడానికి మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భ
TPT: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. దేవస్థానం పరిపాలన భవన
టీ20 ప్రపంచకప్లో సంజూ శాంసన్ విధ్వంసం కొనసాగుతోంది. గత మ్యాచ్లో 97* పరుగులతో చెలరేగిన సంజూ.. ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీస్లో కేవలం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ భారీ స్క
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచ వ్యాప్త పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడంతో పాటు కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి పోర్టులు, ఎయిర్ పోర
CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్టు చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా, పదిమంది పట్టుబడ్డారని CI తెలిపారు. వీరి నుంచి రూ.13200 స్వా
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ తిరుపతి పట్టణానికి చెందిన రాధా కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు రూ. 1,00,000 విరాళాన్ని వారు ఆలయ అధికా