NTR: గత ప్రభుత్వ హయాంలో నమోదైన మూడు కేసుల విచారణలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఊరట లభించింది. విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జరిగిన వాదనలు విన్న అనంతరం కేసుల్లో సరైన ఆధారాలు లేవని గుర్తించిన న్యాయస్థ
AKP: ఇంటి పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఆదేశించారు. ఈ మేరకు పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్త
CTR: పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు ప్రజా ధర్బార్ నిర్వహించారు. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 రన్స్ చేసింది. దీప్తి శర్మ(4), జెమీమా(15) క్రీజులో ఉండగా.. అంతకుముందు స్మృతి(4), షఫాలీ(35), ప్రతిక(18), కెప్టెన్ హర్మన్(19) స
SRPT: ఆత్మకూరు మండలం కోటి నాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేం
VKB: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ కోరారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో వాకర్స్కు మాదకద్రవ్యాల నిర్మూ
BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యచరణ పై ఎంపీడీవో ముత్యాల రావు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ ప్రగతి ప్రణాళిక మీద మార్చి 6 నుండి జూన్ 12 వరకు చేయవలసిన పనులు మీద తగు సూచనలు చేశారు. ప్
GDWL: నేటితరం విద్యార్థినులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి అని ప్రిన్సిపాల్ డా. A. మీనాక్షి పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్ఎస్ (NSS), ఎకో క్లబ
WNP: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వనపర
కడప: బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్ఐ రంగా రావు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టే