చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం పరిశీలకులను నియమించింది. పుంగనూరుకు జింక చలపతి, పూతలపట్టుకు బాబాజాన్, కుప్పానికి మొగసాల కృష్ణమూర్తి, పలమనేరుకు వెంకటరెడ్డి యాదవ్, చిత్తూరుకు మొగసాల రెడ్డప్ప, నగరికి రాహ
NTR: ఇబ్రహీంపట్నం రింగు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐబీఎం ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్ & మొబైల్స్ దుకాణాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, గురువారం ఉదయం ప్రారంభించారు. దుకాణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయక
యూట్యూబ్లో ప్రస్తుతం మాస్ బీట్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. రామ్ చరణ్ ‘రైరై రారా’ సాంగ్ 24 గంటల్లోనే 31 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. AR రెహమాన్ మ్యూజిక్, చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. మరోవైపు నాని ‘ ది ప్యారడైజ̵్
WGL: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ
SRD: అమీన్పూర్లో టీఎస్యూటీఎఫ్-2026 డైరీని మండల విద్యాధికారి టి.సుధాకర్కు అందజేశారు. ఉపాధ్యాయులకు అవసరమైన జీవోలు, సర్వీస్ నిబంధనలు, విద్యా క్యాలెండర్తో రూపొందిన ఈ డైరీ ఉపాధ్యాయులకు ఉపయోగకరమని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీఎ
W.G: ఉండి మండలం చెరుకువాడలో ఉండి మానవత సంస్థ ఆధ్వర్యంలో గురువారం చిరువ్యాపారి నిరుపేద పెద్దిరాజు కుటుంబాన్నికి నిత్యావసర సరుకులు, బియ్యం బస్తా, కూరగాయలు, దుస్తులు,కొంత నగదును అందజేశారు. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ..
BPHL: చిట్యాల విద్యుత్ కార్యాలయంలో జాతీయ లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ADE సురేందర్ మాట్లాడుతూ.. నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగేందుకు లైన్మెన్ల పాత్ర
NDL: సీఎం పర్యటనను రైతులు, నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 9న డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానున్నారని తెలిపార
మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక నీరసం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, సాయంత్రం వేళ అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, జీర్ణక్రియ మందగించడానికి దారితీస
MNCL: కన్నెపల్లి మండలం వీరాపూర్లో గురువారం స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. సర్పంచ్ సింధూజ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా DLPO సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు బ్యాంకు ప్రారంభించామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పంచాయతీ నుం