BDK: ఆళ్లపల్లి మండలంలోని తిర్లాపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కరకగూడెం మండలం రేగళ్లకు చెందిన ఎం.భద్రయ్య, బీమయ్య ఆళ్లపల్లిలోని ముత్తాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం నియంత్రణ కోల్పోయి చెట్టు
ATP: ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం వెంటనే FCRA పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘లక్ష పోస్ట్కార్డుల ఉద్యమం’ చేపడుతున్నట్లు మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గంలో ఉద్యమ కార్డులను ఆయన ఆవిష్కరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దశా
MLG: విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని MEO మల్లయ్య, సర్పంచ్ సరిత అన్నారు. రామన్నగూడెం ZPHS పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ పరీక్ష సామాగ్రిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చదువు మన తలరాతను మారుస్తుందని, పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉ
WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం జరిగింది. పెద్ది ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంకు మాజీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజయ్య పెద్దికి శుభాకాంక్షలు తెలిపి, కాసేపు ముచ్చ
BPT: అద్దంకి మండలం ధేనువుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 91 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్య
ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకులో ఇవాళ జరిగిన వారపు సంతకు రైతులు పెద్ద మొత్తంలో టమాటా నిల్వలు తీసుకొచ్చారు. అయితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పంటకు ఖర్చులు కూడా రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చ
విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనుండటంతో కనీసం ఒకసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్ను కోరారు. ఐదేళ్లలో నాలుగేళ్లు మాత్రమే యాత్రలు జరిగాయని,
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం ఇవాళ అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి
TG: HYDలోని బేగంపేట వాతావరణ శాఖ(IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్ ఆవరణలో 14 RDX బాంబులను అమర్చినట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తక్షణమే అక్కడికి చేరుకుని సోదాలు నిర్వ
NGKL: జిల్లాలోని స్పోర్ట్స్ క్రీడా పాఠశాలలోని 5 తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీటీడీవో ఫిరంగి తెలిపారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పాఠశాల నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో 5 తరగతిలో చేర