TG: కామారెడ్డిలో జరిగింది ఇది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందు ఉందని BJP MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. తాను ఎవ్వరినీ రావొద్దంటేనే.. పరిస్థితి ఇలా ఉందని.. ఒకవేళ తానే పిలుపు ఇస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కాలేజీ భూముల విషయంలో దొం
HYD: పల్లెచలుక తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎన్ ఫోర్స్ మెంట్, సరూర్ నగర్ డీటీఎఫ్, అమనగల్ ఎక్సైజ్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. 8 లీటర్ల నాటుసారా, 580 లీటర్ల బెల్లం పానాకం ధ్వంసం చేశారు. ఇస్లావత్ హిరియా సహా ఐదుగురి
PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్
SRD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం
NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే ర
SDPT: సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ, రసాయన శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో శనివారం ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారాలు విద
ATP: గుంతకల్లులోని భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన NASO పోటీలలో అత్యంత ప్రతిభ కనిపించాడు. ఇండియా వైడ్ 9వ ర్యాంకు స్టేట్ వైడ్ 2వ ర్యాంకు సాధించాడు. శనివారం ఆ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి
ఉగ్రకుట్రల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో హైఅలర్ట్ జారీ చేశారు. పంజాబ్, కాశ్మీర్లలో భద్రతాదళాలు భారీ ప్రమాదాన్ని తప్పించాయి. అమృత్సర్తో పాటు కాశ్మీర్లో లభ్యమైన రెండు IED బాంబులను గంటల వ్యవధిలోనే విజయవంతంగా నిర్వీర్యం చేశా
TG: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరో సవాల్ విసిరారు. సోమవారం కలెక్టరేట్కు వస్తా.. తన తప్పు ఏంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలు అడ్డుకున్నందుకే తనపై కక్ష గట్టారని అన్నారు. తన తప్పు రుజువు చేస్తే.. తన
AP: జనసేన సభ్యత్వ నమోదు ప్రణాళికపై ఆ పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధక్లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుత