MBNR: జడ్చర్ల మండలం మల్లె బోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత నివాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు
WNP: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని వనపర్తి డీఈవో అబ్దుల్ గని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడి
MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలో వంట చేస్తుండగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దొడ్ల సతీష్ ఇంట్లో శుక్రవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లోని వస
KMM: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సత్తుపల్లిలో ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి హాజరయ్యారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మొదటి కార్యక్రమం 200 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే
KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్
అనకాపల్లి కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం గ్ర
PDPL: ఈనెల 17న హైదరాబాద్ దోమలగూడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో CBSN విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్
గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కు నూతన ఛైర్మన్గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి పదవిని చేపట్టారు. “చిల్లి సిటీ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందిన మార్
ప్రకాశం: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. శుక్రవారం ఆయన కంభం పట్టణంలోని ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.పెండింగ్లో ఉన్న వివరాలను త్వరితగతిన పూర్తి చేసి,
TG: HYDలోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్ భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు, చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. చట్నీస్ హోటల్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి హోటల్ లో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. గ