భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రత, వాణిజ్యంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు మించి విస్తరించాలని లక
AP: బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా కార్యక్రమం భిన్నమైందన్నారు. ఎస్సీలను ఓటు బ్యాంక్గా చూసేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్ర
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన రథశాల, కళ్యాణ మండపాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. స్వామివారిని దర్శించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ నె
HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తెలుగు భాషా ఉపాధ్యాయులు పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలను అన్నింటిని రక్షించ
TG: పోలీసులు, ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బుక్ కాంగ్రెస్కు చుట్టమైందన్నారు. రైతు బంధు పేరు చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. రైతు బంధు ఇవ్వకపోతే ప
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మహేశ్వరంలో ప్రతి బస్స్ హాల్టింగ్ చేయాలని శనివారం కౌన్సిలర్ మృత్ నాయక్, శిరీష రాజు RTC డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలు బస్స
E.G: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని, రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు చెప్ప
అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీ
TG: హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో గత నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడల పండుగ ఇవాళ్టితో ముగిసింది. సికింద్రాబాద్లోని చారిత్రాత్మక జిమ్ఖానా గ్రౌండ్స్లో జరిగిన ఈ ముగింపు వేడుకకు కేంద్రమంత్రి జి. కిషన్ ర
KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనా