ASF: రెబ్బెన మండలం గంగాపూర్ కమాన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఆసిఫాబాద్కు చెందిన చునార్కర్ ఏకాంబరం, వడై రవీందర్లపై చర్యలు తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ తెలిపా
KDP: మైదుకూరు, రాజంపేట సబ్డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించా
అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహాపూర్ణహుతి, వాసంతోత్సవం, ద్వజావరోహణ, కంకణ విసర్జణ కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నిర్వహించారు. హంస వాహనంపై శ్ర
SRPT: మట్టపల్లి క్షేత్రంలో శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సుప్రభాత సేవ, నిత్యహోమం మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీ లక్ష్మీనరసింహస్వా మి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్క
అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దీరజ్ శనివారం తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల సమయంలో జిరాక్స
ASF: జైనూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MRO ఆడ బిర్షవ్ ప్రకటనలో తెలిపారు. గత నవంబర్లో అక్రమంగా తరలిస్తున్న ఈ ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆసక్త
VZM: ఈ నెల 24 నుంచి చీపురుపల్లిలోని స్దానిక కస్పా వీధిలో వెలసిన శ్రీ సిర్లు ఎల్లమాంబ జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త అడ్డూరి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చ
అన్నమయ్య: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం రాయచోటిలోని YCP కార్యాలయంలో ఆయన మాట్గత వైసీపి ప్రభుత్వం 3.32 లక్షల అప్పు చేస్తే, టీడీపీ ప్రభుత్వం 20 నెలల్ల
కామారెడ్డి: బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి బిక్కనూర్కు వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలైనట
NZB: TU పరిధిలో ఎల్ఎల్బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగను