మన శరీరంలో ఒక ఖనిజం లోపిస్తే మనకు నిద్ర పట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయట. మరి ఆ ఖనిజం ఏంటో, ఏ ఆహారాల తినడం ద్వారా ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం రండి.
పెళ్లీడుకొచ్చిన పిల్లకి చక్కని వరుడు కావలెను అంటూ ప్రకటనలను మనం చూసే ఉంటాం. అయితే కర్ణాటకలో మాత్రం 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురికి వరుడు కావాలంటూ ఓ కుటుంబం వారు పత్రికలో ప్రకటన వేశారు. ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడుంది.
ముంబయిలో ఈదురు గాలులు, భారీ వర్షాల ధాటికి పెద్ద హోర్డింగ్ ఒకటి విరిగి పడింది. ఈ ఘటనలో పెద్ద జననష్టమే జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో ఓటేసేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏకంగా దుబాయ్ నుంచి ఫ్లైట్లో వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పోలింగ్ బూత్కి వెళ్లి ఓటేసి అందరినీ ఇన్స్పైర్ చేశారు.