భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ మోదీని చంపేస్తాం అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపించినందుకు తనను జైల్లోనే చంపేయాలని ప్రయత్నించారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై ఇంకా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
సైక్లింగ్ చేసే వారికి మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం లాంటివి వచ్చే ఛాన్స్ కొంత వరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని అనేక వెనకబడిన రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
కేథార్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు న్యాయవాదులకు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపించారు. నకిలీ సైట్ ద్వారా హెలీకాఫ్టర్ టికెట్లను జారీ చేసి వారిని ఇబ్బందుల పాలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్నెట్ని అత్యధికసార్లు షట్డౌన్ చేసిన దేశంగా భారత్ అపకీర్తిని మూటగట్టుకుంది. వరుసగా ఆరేళ్లుగా మన దేశమే ఈ విషయంలో మొదటి స్థానంలో ఉండటం గమనించదగ్గ విషయం.